కడపఅర్బన్ ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు తాము సంఘీభావం తెలియజేస్తున్నట్లు ఐద్వా, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శులు ఐ.ఎన్.సుబ్బమ్మ, బసీరున్నిసా చెప్పారు.
బద్వేలు జిల్లాలోని బద్వేలు, రాయచోటిలలో వేర్వేరుగా రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.
రైల్వేకోడూరు(వైఎస్ఆర్కడప): రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించార
కడప ప్రతినిధి ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. రాత్రీ,పగలనే తేడా లేకుండా కూంబింగ్ మొదలుకుని చెక్పోస్టుల తనిఖీల వరకు విరామం ఎరగకుండా కృషి చేస్తున్నాం.
కడప టౌన్ ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమం మరో స్వాతంత్య్ర పోరాటంలా చరిత్రలో నిలిచి పోతుందని, ఈ పోరాటంలో తుది విజయం రైతలదే అవుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆకాక్షించారు.