ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం మండలంలోని నాగావళి నదీతీరంలో అక్రమ రొయ్యల చెరువుల తవ్వకాలను వెంటనే నిలుపుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరాపు
ప్రజాశక్తి - సంతబొమ్మాళి: దేవుడి పేరుతో రాజకీయాలు చేసి మత విద్వేషాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని విశాఖ రేంజ్ డిఐజి ఎల్.కె.వి రంగారావు హెచ్చరించారు.
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్ / సిటీ: రహదారి ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ జె.నివాస్, ఎస్పి అమిత్ బర్దార్ అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 25వ వర్ధంతి జిల్లాలోని అన్ని మండలాల్లో టిడిపి నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు. ఎన్టిఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు.
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు.
ప్రజాశక్తి - రణస్థలం: శ్యామ్క్రగ్ పిస్టన్స్ అండ్ రింగ్స్ ప్లాంట్-2 కార్మికుల అక్రమ సస్పెన్షన్లు, తొలగింపులను నిరసిస్తూ వరిశాంలోని ఆ పరిశ్రమ వద్ద సిఐటియు ఆధ్వర్యాన కార్మికులు
పలాస రూరల్: పలాస మండలం రామకృష్ణాపురంలో 30 ఎకరాల మెట్ట భూములను తప్పుడు పత్రాలతో ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ భూముల జోలికోస్తే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుందని జిల్ల
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్ : ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లాశాఖ కార్యదర్శిగా డి.కె.దాసుబాబు రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడం తీరనిలోటని, రెడ్క్రాస్ ద్వారానే
మొత్తం నమూనాలు : 8,05,560
సోమవారం సేకరించిన నమూనాలు : 1,624
సోమవారం నమోదైన పాజిటివ్ కేసులు :4
మొత్తం పాజిటివ్ కేసులు : 46,364
సోమవారం డిశ్చార్జి అయిన కేసులు : 12