విజయవాడ సిటీ : విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ధర్నా, నిరసన దీక్షలు వంటి కార్యక్రమాల నిర్వహణకు ఎటువంటి అనుమతి లేదని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజాశక్తి - ఎడ్యుకేషన్ : జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ మూడో రోజు సోమవారం కూడా కొనసాగింది. ఈనెల 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ తొలిరోజు 2వేల మందికిపైగా వ్యాక్సిన్ అందించారు.
ప్రజాశక్తి - హెల్త్ యూనివర్శిటీ : జిల్లాలో సోమవారం ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 48341కు పెరిగింది. వీటిలో యాక్టివ్ కేసులు 271 ఉన్నాయి.
మొవ్వ : పూర్వ ప్రాథమిక విద్యపై అంగన్వాడీలకు శిక్షణపై అంగన్వాడీలకు, మహిళా సంరక్షణ కార్యదర్శులకు సోమవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిడిపిఓ పి.భానుమతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
కలక్టరేట్ : ఉయ్యూరు, పెద ఓగిరాల, వేములమడా గ్రామాల్లోని కల్లు గీత కార్మికులు గుర్తిపు కార్డులు, టిఎఫ్టి, లైసెన్సులు మంజూరు చేయాలని కల్లు గీత కార్మిక సంఘం నాయకులు సోమవారం కలెక్టర్ ఇంతియాజ్కు వినత