ప్రజాశక్తి-కాకినాడ : వైసిపి ప్రభుత్వ సంక్షేమ పాలనను ఓర్వలేక టిడిపి, బిజెపి, జనసేన దుష్ప్రచారం చేస్తున్నాయని ఎస్సి, ఎస్టి కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ అన్నారు.
ప్రజాశక్తి-కాకినాడ : ఎంతో మంది విద్యార్థుల ఉన్నతికి కారణమైన ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సాయం చేస్తున్నారని ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు సి.సూర్య నారాయణ
ప్రజాశక్తి-యంత్రాంగం : జిల్లాలో పలుచోట్ల కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమంలో సోమవారం నిర్వహించారు. రిజిస్ట్రేషన్ చేయింకున్న చాలామంది ఆసక్తి చూపకపోవడంతో వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతోంది.
ప్రజాశక్తి-యంత్రాంగం : మాజీ ముఖ్యమంత్రి టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టి.రామారావుకు ఆయన 25వ వర్థంతి సందర్భంగా జిల్లావ్యాప్తంగా టిడిపి నాయకులు సోమవారం ఘనంగా నివాళి అర్పించారు.