రోడ్డు కాలువల నిండుగా వలస నెత్తురు పారితే కారనీగాక. భూములు పడావుబడి చెమట చేతుల చెలకల్లో కరువు మొలిస్తే మొలవనీగాక.
అటూ ఇటూ తిరిగి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఆవు పూజ అర్హతల లోనూ, ఆలయ దాడుల పంచాయితీ లోనూ చిక్కుకుపోవడం అవాంఛనీయం.
ప్రపంచం యావత్తూ కరోనా పై పోరులో సతమతమౌతోంది.
వాట్సాప్ తీసుకొస్తున్న కొత్త ప్రైవసీ పాలసీ తీవ్ర ఆందోళన కలగిస్తోంది.
యాభై రోజులుగా సాగుతున్న మహత్తర రైతాంగ పోరాటాన్ని దెబ్బతీయడానికి మోడీ ప్రభుత్వ పన్నాగాలు పారలేదు.
రాష్ట్రంలోని మూడు విద్యుత్ పంపిణీ కంపెనీ(డిస్కాము)లు సమర్పించిన వార్షిక ఆదాయ అవసర నివేదిక (ఎఆర్ఆర్)లు, 2021-22 సంవత్స
సుప్రీంకోర్టు వ్యవసాయ చట్టాలపై ఇచ్చిన మధ్యంతర స్టే రైతాంగ ఉద్యమ డిమాండ్లను పరిష్కరించడం చేతగాక గింజుకుంటున్న కేంద్ర ప్రభ
కోవిడ్-19ని నిరోధించే వ్యాక్సిన్లను అత్యవసరంగా వినియోగించేందుకు అనుమతులిచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఔషధ నియంత్రణ అధ
భారతదేశ బ్యాంకింగ్ రంగంలో ప్రైవేటు రంగ యాజమాన్యం, నియంత్రణ, కార్పొరేట్ నిర్మాణం వగైరా అంశాలలో...
బర్డ్ఫ్లూ గా బహుళ ప్రచారంలో ఉన్న ఏవియన్ ఇన్ఫ్లూయంజా భారత్కు కోవిడ్-19 తర్వాత మరో ప్రమాదకరమైన వైరస్గా ముందుకొస్తున్
భారతదేశ రాజకీయ, ఆర్థిక వైఖరిలో...1990వ దశకం తరువాత చెప్పుకోదగిన మార్పు జరిగింది.
డైరెక్ట్ టు హోం (డిటిహెచ్) రంగంలో వంద శాతం విదేశీ పెట్టుబడులకు డిసెంబరు 23వ తేదీన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
Copyright 2016 - Prajasakti Telugu Daily All Rights Reserved