విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగానూ, రాష్ట్రబంద్కు మద్దతగానూ విశాఖజిల్లాలోనూ నిరసనలు కొనసాగాయి. పలు ప్రాంతాల్లో నాయకులు నిరసనలు తెలిపారు.
విశాఖపట్నం : వైజాగ్ జర్నలిస్టుల ఫోరమ్ ఆధ్వర్యాన ఈ నెల 7న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకులను నిర్వహించనున్నట్లు ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, సొడిశెట్టి దుర్గారావు
సిపిఎం వార్డు కార్పొరేటర్ అభ్యర్థుల ప్రచారానికి విశేష స్పందన లభిస్తోంది. తమ తరుపున పోరాడే నాయకులను సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించుకుంటామని ప్రజలు చెబుతున్నారు.