ఆలమూరు(తూర్పుగోదావరి): విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పరిరక్షణ పోరాట వేదిక రాష్ట్రవ్యాప్త బంద్లో భాగంగా ఆలమూరులో వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో శుక్రవ
ప్రజాశక్తి-అల్లవరం : కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ బీమా రంగానికి చెందిన పలు ఉదోయగ సంఘాల నాయకులు ఎంపీ చింతా అనురాధకు గురువారం వినతిపత్రం అందజేశారు.
ప్రజాశక్తి-కడియం : ఇద్దరు చిన్నారులతో ఆడుతూ పాడుతూ సాగిపోతున్న ఆ కుటుంబాన్ని ఒక ప్రమాదం కష్టాల్లో నెట్టింది. నిరుపేద కుటుంబ పెద్ద గుండెకు కష్టం వచ్చి పడింది.
ప్రజాశక్తి - కోటనందూరు 'రైతు భరోసా కేంద్రం, వైయస్సార్ ఆరోగ్య కేంద్రం , మా శివాలయం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.' మండలంలోని బెళ్లంద
ప్రజాశక్తి- పెద్దాపురం 'ప్రతి సచివాలయంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే స్పందన కార్యక్రమంలో సిబ్బంది అందరూ సచివాలయాల్లో ఉండాలని జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు.'
ప్రజాశక్తి - కాకినాడరూరల్ 'స్త్రీ, పురుష సమానత్వంతోనే సమాజం సంపూర్ణ శాస్త్రీయ అభివృద్ధి సాధిస్తుందని, ఈనేపథ్యంలో ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని నారాయణ సేవ అధ్యక్షురాలు ఎం.
ప్రజాశక్తి - తాళ్లరేవు 'మధ్యాహ్న భోజన పథకంలో లోపాలు ఉంటే ఆయా ఏజెన్సీల పై చర్యలు తప్పవని కాకినాడ ఆర్డిఒ చిన్నికృష్ణ అన్నారు.' మండలంలోని పటవల జెడ్పి హైస్కూల్లో గోరుముద్ద భోజన పథకాన్ని ఆయన పరిశీలిం