Skip to main content
Home
E-Paper
Search
Search
E-Paper
వార్తలు
ఎడిట్ పేజీ
వినోదం
క్రీడలు
బిజినెస్
ఫీచర్స్
స్నేహ
కవర్స్టోరీ
కథ
ప్రకృతి
సందర్భం
స్పూర్తి
అలలజడి
ఆరోగ్యం
కరోనా అవేర్నెస్
కవితలు
చర్చ
చిట్కాలు
చిరుమువ్వలు
పుస్తక సమీక్ష
భలే ఐడియా
మినీ కథ
యూత్
రుచి
విరితోట
సెలబ్రిటీ
సోషల్ స్మార్ట్
సాహిత్యం
జిల్లా వార్తలు
అనంతపురం
కర్నూలు
కృష్ణా
గుంటూరు
చిత్తూరు
తూర్పు గోదావరి
నెల్లూరు
పశ్చిమ గోదావరి
ప్రకాశం
విజయనగరం
విశాఖపట్నం
వైయస్ఆర్ కడప
శ్రీకాకుళం
పత్రికలు
ప్రత్యేకం
News
సిఆర్పిఎఫ్కు 21 బైక్ అంబులెన్స్లు
Jan 18, 2021
న్యూఢిల్లీ : కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్)కు డిఆర్డిఒ సోమవారం 21 బైక్ అంబులెన్స్లను అంద చేసింది.
సరిహద్దులో భారత్ - పాక్ సంయుక్త పరేడ్ లేనట్టే!
Jan 18, 2021
న్యూఢిల్లీ : ఈ ఏడాది రిపబ్లిక్ డే రోజున అట్టరి సరిహద్దు వద్ద సంయుక్త పరేడ్ నిర్వహించడం లేదని బిఎస్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
అప్పటి వరకు మాల్యాను అప్పగించం!
Jan 18, 2021
న్యూఢిల్లీ : వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు సంబంధించిన రహస్య లీగల్ సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఆయనను భారత్కు అప్పగించేది లేదని బ్రిటన్ ప్రభుత్వం స్పష్టం చ
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరు ఆశాలకు అస్వస్థత
Jan 18, 2021
ఏలూరు అర్బన్(పశ్చిమగోదావరి): కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరు ఆశావర్కర్లు అస్వస్థతకు గురై ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అఖిల ప్రియకు మళ్లీ నిరాశే
Jan 18, 2021
హైదరాబాద్ : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు బెయిల్ విషయంలో మరోసారి నిరాశే మిగిలింది.
ఆర్టీసీ ఎండీగా ఆర్పీ ఠాకూర్ బాధ్యతల స్వీకరణ
Jan 18, 2021
అమరావతి: ఎపిఎస్ ఆర్టీసీ ఎండీగా సీనియర్ ఐపీఎస్ ఆర్పీ ఠాకూర్ బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ఆయన బాధ్యతలను స్వీకరించారు.
అధికారుల ముందు ఏడ్చేసిన ఎమ్మెల్యే రోజా
Jan 18, 2021
చిత్తూరు : వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా కన్నీటి పర్యంత మయ్యారు. తిరుపతిలో జరిగిన ఎపి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో పాల్గన్న ఆమె...
ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా సొంతవాళ్లే అడ్డుపడ్డారు : లక్ష్మీపార్వతి
Jan 18, 2021
హైదరాబాద్ : నేడు ఎన్టిఆర్ 25 వ వర్థంతిని పురస్కరించుకొని..
నార్వేలో 29 మంది వృద్ధుల మరణానికి ఫైజర్ వ్యాక్సినే కారణమా?
Jan 17, 2021
ఓస్లో : కరోనాను అంతం చేసేందుకు అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన తొలి టీకా పైజర్. అమెరికాకు చెందిన టీకా అయినప్పటికీ..బ్రిటన్లో ఆమోద ముద్ర పడింది.
ఆఫ్ఘనిస్తాన్లో ఇద్దరు మహిళా న్యాయమూర్తులు దారుణ హత్య
Jan 17, 2021
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ సుప్రీంకోర్టుకు చెందిన ఇద్దరు మహిళా న్యాయమూర్తులు ఆదివారం దారుణహత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు వారిని కాల్చిచంపారు.
జి-7 శిఖరాగ్ర సదస్సుకు మోడీకి బ్రిటన్ ఆహ్వానం
Jan 17, 2021
న్యూఢిల్లీ : జూన్లో జరగబోయే జి-7 శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాలని ప్రధాని మోడీకి బ్రిటన్ నుండి ఆహ్వానం అందింది.
త్రిపురలో రెచ్చిపోతున్న కాషాయ మూకలు..కాంగ్రెస్ చీఫ్ కారుపై దాడి..!
Jan 17, 2021
అగర్తలా : త్రిపురలో కాషాయ మూకలు రెచ్చిపోయాయి. కాంగ్రెస్ చీఫ్ పీజూష్ విశ్వాస్ ప్రయాణిస్తున్న కారుపై దాడికి పాల్పడంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి.
Load More
Copyright 2016 - Prajasakti Telugu Daily All Rights Reserved