పెనుగొండలో కుంటుపడిన అభివృద్ధి
పేరుకుపోయిన చెత్త డ్రెయినేజీలు అస్తవ్యస్తం పంచాయతీ కార్యదర్శి లేని వైనం ఇబ్బందుల్లో ప్రజలు ప్రజాశక్తి – పెనుగొండ పెనుగొండ మేజర్ పంచాయతీలో కార్యదర్శి లేరు. సుమారు మూడేళ్ల…
పేరుకుపోయిన చెత్త డ్రెయినేజీలు అస్తవ్యస్తం పంచాయతీ కార్యదర్శి లేని వైనం ఇబ్బందుల్లో ప్రజలు ప్రజాశక్తి – పెనుగొండ పెనుగొండ మేజర్ పంచాయతీలో కార్యదర్శి లేరు. సుమారు మూడేళ్ల…
వేండ్రలోని వరిచేలను పరిశీలించిన ఎంఎల్ఎ మంతెన రామరాజు ప్రజాశక్తి – పాలకోడేరు గోస్తని – వేల్పూరు కాలువకు ఆనుకుని ఉన్న వరిచేలు ముంపు బారిన పడకుండా అధికారులు…
ప్రజాశక్తి – నరసాపురం పది పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని ఎంఇఒ పి.పుష్పరాజ్యం తెలిపారు. సోమవారం జరిగిన తెలుగు పరీక్షకు మండలంలోని పరీక్షా కేంద్రాల్లో 1894 మంది విద్యార్థులకు…
పలుచోట్ల పోలీసుల కవాతు ప్రజాశక్తి – నరసాపురం సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతిఒక్కరూ సహకరించాలని నరసాపురం డిఎస్పి జి.శ్రీనివాసరావు అన్నారు. పట్టణంలోని పీచుపాలెం నుంచి…
ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమగోదావరి జిల్లా): సోమవారం నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. నరసాపురం మండలంలోని ఎల్ బి చర్ల గురుకుల పాఠశాల లో పరీక్ష రాస్తున్న విద్యార్థినికి…
ప్రజాశక్తి-భీమవరం : ఫ్యామిలీ పెన్షనర్స్ పుట్టిన తేదీ నమోదు చేయడంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సభ్యులు కోరారు. భీమవరం సబ్ ట్రెజరీ…
ప్రజాశక్తి-నరసాపురం: నరసాపురం నియోజకవర్గంలో ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమం కోసం రూ 5,467 కోట్లు ఖర్చు చేశామని రాష్ట్ర చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. సోమవారం…
ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 30…
ప్రజాశక్తి-పాలకొల్లు : పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పాలకొల్లు నియోజకవర్గంలో మొత్తం 4395 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9:30 గంటల నుండి…