పశ్చిమ-గోదావరి

  • Home
  • పాలకొల్లులో ఉదయం 3 నామినేషన్లు దాఖలు

పశ్చిమ-గోదావరి

పాలకొల్లులో ఉదయం 3 నామినేషన్లు దాఖలు

Apr 19,2024 | 12:25

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పాలకొల్లు నియోజకవర్గంలో శుక్రవారం రెండవ రోజు ఉదయం 11 గంటల వరకు 3 నామినేషన్లు దాఖలయ్యాయి. టిడిపి తరపున ఎమ్మెల్యే నిమ్మల…

ప్రసాదరాజుకి కరచాలనం చేసిన నాయకర్‌

Apr 19,2024 | 12:15

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : నరసాపురం రాజకీయాల్లో శుక్రవారం ఆసక్తికర సన్నివేశం జరిగింది. వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాద్‌ రాజు నామినేషన్‌ దాఖలు చేసేందుకు…

మాజీ ఎమ్మెల్యేల ఆశీస్సులు తీసుకున్న ఎమ్మెల్యే నిమ్మల

Apr 19,2024 | 12:11

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : జరగబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు శుక్రవారం నామినేషన్‌ వేసేందుకు వెళుతున్న సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ముందుగా రాజకీయ కురువృద్ధులైన మాజీ…

ఇంటిగ్రేడ్‌ కమాండ్‌ సెంటర్‌ పరిశీలన

Apr 18,2024 | 22:07

ప్రజాశక్తి – భీమవరం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాకు నియమించిన వ్యయ పరిశీలకులు గురువారం కలెక్టరేట్‌లోని జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ సెంటర్‌ను పరిశీలించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు…

వైసిపి పాలనతో విసుగు

Apr 18,2024 | 22:06

ప్రజాశక్తి – తణుకు రూరల్‌ వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలతో రాష్ట్ర ప్రజలంతా విసుగెత్తిపోయారని టిడిపి తణుకు ఎంఎల్‌ఎ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఈ…

కృష్ణా.. గోదావరుల సంగమం.. హేలాపురి

Apr 18,2024 | 22:05

జిల్లా రాజకీయాలకు కేంద్రబిందువు కృష్ణా గోదావరుల సంగమ స్థలం హేలాపురి. చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలోంచి ప్రవహించే తమ్మిలేరు, లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాలకు కేంద్ర స్థానంగా ఉన్న…

40 శాతం సమ్మర్‌ అలవెన్స్‌ ఇవ్వాలి

Apr 17,2024 | 22:17

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సత్యనారాయణ ప్రజాశక్తి – పాలకోడేరు ప్రస్తుతం పని చేస్తున్న ఉపాధి హామీ కూలీలకు సమ్మర్‌ అలవెన్స్‌ 40 శాతం ఇవ్వాలని,…

నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు సిద్ధం

Apr 17,2024 | 22:03

ఉంగుటూరు రిటర్నింగ్‌ అధికారి ఎన్‌ఎస్‌కె ఖాజావలీ ప్రజాశక్తి – ఉంగుటూరు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18వ తేదీ నుంచి అసంబ్లీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణకు…

వాణిజ్య కేంద్రం.. తాడేపల్లిగూడెం

Apr 17,2024 | 22:01

జిల్లాలోని డెల్టా, మైదాన ప్రాంతాల ముఖద్వారంగా ఉంటమే కాక ఎప్పటి నుంచో జాతీయ స్థాయి వాణిజ్యానికి, ఇటీవల విద్యారంగానికి కేంద్రంగా మారింది తాడేపల్లిగూడెం. జల రవాణాకు ప్రాధాన్యత…