పాలకొల్లులో ఉదయం 3 నామినేషన్లు దాఖలు
పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పాలకొల్లు నియోజకవర్గంలో శుక్రవారం రెండవ రోజు ఉదయం 11 గంటల వరకు 3 నామినేషన్లు దాఖలయ్యాయి. టిడిపి తరపున ఎమ్మెల్యే నిమ్మల…
పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పాలకొల్లు నియోజకవర్గంలో శుక్రవారం రెండవ రోజు ఉదయం 11 గంటల వరకు 3 నామినేషన్లు దాఖలయ్యాయి. టిడిపి తరపున ఎమ్మెల్యే నిమ్మల…
ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : నరసాపురం రాజకీయాల్లో శుక్రవారం ఆసక్తికర సన్నివేశం జరిగింది. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాద్ రాజు నామినేషన్ దాఖలు చేసేందుకు…
పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : జరగబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు శుక్రవారం నామినేషన్ వేసేందుకు వెళుతున్న సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ముందుగా రాజకీయ కురువృద్ధులైన మాజీ…
ప్రజాశక్తి – భీమవరం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాకు నియమించిన వ్యయ పరిశీలకులు గురువారం కలెక్టరేట్లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ను పరిశీలించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు…
ప్రజాశక్తి – తణుకు రూరల్ వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలతో రాష్ట్ర ప్రజలంతా విసుగెత్తిపోయారని టిడిపి తణుకు ఎంఎల్ఎ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఈ…
జిల్లా రాజకీయాలకు కేంద్రబిందువు కృష్ణా గోదావరుల సంగమ స్థలం హేలాపురి. చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలోంచి ప్రవహించే తమ్మిలేరు, లోక్సభ, శాసనసభ నియోజకవర్గాలకు కేంద్ర స్థానంగా ఉన్న…
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సత్యనారాయణ ప్రజాశక్తి – పాలకోడేరు ప్రస్తుతం పని చేస్తున్న ఉపాధి హామీ కూలీలకు సమ్మర్ అలవెన్స్ 40 శాతం ఇవ్వాలని,…
ఉంగుటూరు రిటర్నింగ్ అధికారి ఎన్ఎస్కె ఖాజావలీ ప్రజాశక్తి – ఉంగుటూరు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18వ తేదీ నుంచి అసంబ్లీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణకు…
జిల్లాలోని డెల్టా, మైదాన ప్రాంతాల ముఖద్వారంగా ఉంటమే కాక ఎప్పటి నుంచో జాతీయ స్థాయి వాణిజ్యానికి, ఇటీవల విద్యారంగానికి కేంద్రంగా మారింది తాడేపల్లిగూడెం. జల రవాణాకు ప్రాధాన్యత…