ప్రజావాణి

ఆందోళనే మార్గం

ఎడిటోరియల్‌ బోర్డు, ప్రజాశక్తి    Mon, 8 Mar 2010, IST

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రానికి చెందిన ఇంద్రజాలికుడు పి.సి సర్కారు ఆ విద్యలో పేరెన్నికగన్నవాడు. ప్రపంచ ప్రఖ్యాతి పొందినవాడు. ఆ రాష్ట్రానికి చెందిన మన కేంద్ర రైల్వే మంత్రిణి మమతా బెనర్జీ తన టక్కు టమార విద్యలతో పాటు ఇంద్రజాలం కూడా అంతో ఇంతో.....ఇంకా

విజయవాడకు అన్యాయం

ఎడిటోరియల్‌ బోర్డు, ప్రజాశక్తి    Mon, 8 Mar 2010, IST

ప్రణబ్‌, మమత, ప్రవేశపెట్టిన బడ్జెట్‌లు చూస్తే కర్రపోయి డోలు వచ్చే ఢాం.ఢాం... అన్న సామెత గుర్తుకొస్తోంది. పై వారికి సంపద, కిందివారిని మభ్య పెట్టడానికి వెల్‌ఫేర్‌ స్కీములు. ..ఇంకా

నిరాశే మిగిలింది

జొన్నలగడ్డ ఫణీంద్రమోహన్‌   Fri, 5 Mar 2010, IST

రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సామాన్యులకు నిరాశ కలిగించింది. పెరిగిన ధరలను తగ్గించే ఏర్పాటు చేయకపోవడం ...........ఇంకా

నినాదం వెనుక నీతిని గమనించాలి

జాగర్లమూడి ప్రసాద్‌రావు   Fri, 5 Mar 2010, IST

''ఏ నినాదం వెనుక ఏ వర్గ ప్రయోజనం ఉన్నదో తెలుసుకోలేనంత కాలం ప్రజలు పదేపదే మోసపోతుంటారు'' అని లెనిన్‌ మహాశయుడు ...........ఇంకా

కల్కి భగవాన్‌ భాగోతం

నార్నె వెంకట సుబ్బయ్య, ఒంగోలు   Fri, 5 Mar 2010, IST

ఒకప్పుడు యల్‌.ఐ.సి ఏజెంట్‌గా పనిచేసిన విజరుకుమార్‌,అది గిట్టుబాటుగా లేని కారణంగా కల్కి భగవాన్‌ అవతారమెత్తి ''సత్యలోక్‌'' పేరుతో చిత్తూరు జిల్లాలో ఆశ్రమం స్థాపించి,..ఇంకా

బాధ్యతారాహిత్యం

తుమ్మల మోహనరావు, హైదరాబాద్‌   Fri, 5 Mar 2010, IST

ఆర్థికమాంద్యం దెబ్బతో నష్టాల బాటపట్టిన గుత్త పెట్టుబడిదార్లపై కరుణ చూపించిన కేంద్ర కాంగెసు ప్రభుత్వం వారికి ఉద్దీపన పథకాల పేరుతో రాయితీల్చి ఆదుకుంటూ, ఆరుగాలం కష్టపడి అతివృష్టి, అనావృష్టి, తుఫానులు..ఇంకా

బస్సు ప్లీజ్‌!

ఎడిటోరియల్‌ బోర్డు, ప్రజాశక్తి   Wed, 3 Mar 2010, IST

''సదా మీ సేవలో'' అనేది ఎపి ఎస్‌ఆర్‌టిసి నినాదం. దాన్ని ఎంతవరకు ఆచరిస్తున్నారన్నదే ప్రశ్న. విశాఖ మహా నగరంలో గాజువాక ప్రాంతం ప్రధానమైనది...ఇంకా

పరీక్షా సమయం మార్చాలి

ఎడిటోరియల్‌ బోర్డు, ప్రజాశక్తి   Wed, 3 Mar 2010, IST

మార్చి నెల 10 నుండి ఇంటర్‌ పరీక్షలను ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఇక్కడో సమస్య ఉంది...ఇంకా

ప్రజల ప్రాణాలతో చెలగాటం

ఎడిటోరియల్‌ బోర్డు, ప్రజాశక్తి   Wed, 3 Mar 2010, IST

ముఖ్యమంత్రి రోశయ్య అసెంబ్లీలో లక్ష, 13వేల 660 కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఇది అంకెలు మాత్రమే. తదుపరి భారీ కోత వుంటుంది...ఇంకా

లక్ష ఆశల ఎండమావి

ఆర్‌. శ్రీనివాసరావు   Wed, 3 Mar 2010, IST

ముఖ్యమంత్రి రోశయ్య ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఎడారిలో ఎండమావిని తలపిస్తోంది. లక్షాపదమూడు వేల కోట్లు దాటిన బడ్జెట్‌ భారీగా ..........ఇంకా

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్