|
పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన ఇంద్రజాలికుడు పి.సి సర్కారు ఆ విద్యలో పేరెన్నికగన్నవాడు. ప్రపంచ ప్రఖ్యాతి పొందినవాడు. ఆ రాష్ట్రానికి చెందిన మన కేంద్ర రైల్వే మంత్రిణి మమతా బెనర్జీ తన టక్కు టమార విద్యలతో పాటు ఇంద్రజాలం కూడా అంతో ఇంతో.....ఇంకా |
|
ప్రణబ్, మమత, ప్రవేశపెట్టిన బడ్జెట్లు చూస్తే కర్రపోయి డోలు వచ్చే ఢాం.ఢాం... అన్న సామెత గుర్తుకొస్తోంది. పై వారికి సంపద, కిందివారిని మభ్య పెట్టడానికి వెల్ఫేర్ స్కీములు. ..ఇంకా |
|
రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులకు నిరాశ కలిగించింది. పెరిగిన ధరలను తగ్గించే ఏర్పాటు చేయకపోవడం ...........ఇంకా |
|
''ఏ నినాదం వెనుక ఏ వర్గ ప్రయోజనం ఉన్నదో తెలుసుకోలేనంత కాలం ప్రజలు పదేపదే మోసపోతుంటారు'' అని లెనిన్ మహాశయుడు ...........ఇంకా |
|
ఒకప్పుడు యల్.ఐ.సి ఏజెంట్గా పనిచేసిన విజరుకుమార్,అది గిట్టుబాటుగా లేని కారణంగా కల్కి భగవాన్ అవతారమెత్తి ''సత్యలోక్'' పేరుతో చిత్తూరు జిల్లాలో ఆశ్రమం స్థాపించి,..ఇంకా |
|
ఆర్థికమాంద్యం దెబ్బతో నష్టాల బాటపట్టిన గుత్త పెట్టుబడిదార్లపై కరుణ చూపించిన కేంద్ర కాంగెసు ప్రభుత్వం వారికి ఉద్దీపన పథకాల పేరుతో రాయితీల్చి ఆదుకుంటూ, ఆరుగాలం కష్టపడి అతివృష్టి, అనావృష్టి, తుఫానులు..ఇంకా |
|
''సదా మీ సేవలో'' అనేది ఎపి ఎస్ఆర్టిసి నినాదం. దాన్ని ఎంతవరకు ఆచరిస్తున్నారన్నదే ప్రశ్న. విశాఖ మహా నగరంలో గాజువాక ప్రాంతం ప్రధానమైనది...ఇంకా |
|
మార్చి నెల 10 నుండి ఇంటర్ పరీక్షలను ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఇక్కడో సమస్య ఉంది...ఇంకా |
|
ముఖ్యమంత్రి రోశయ్య అసెంబ్లీలో లక్ష, 13వేల 660 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది అంకెలు మాత్రమే. తదుపరి భారీ కోత వుంటుంది...ఇంకా |
|
ముఖ్యమంత్రి రోశయ్య ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎడారిలో ఎండమావిని తలపిస్తోంది. లక్షాపదమూడు వేల కోట్లు దాటిన బడ్జెట్ భారీగా ..........ఇంకా |