యుపి శాసనసభ్యులకు జీతాలు, అలవెన్సుల భారీ పెంపు

ఉత్తరప్రదేశ్‌లో శాసనమండలి, శాసనసభ్యుల జీతాలు, అలవెన్సులను 66 శాతం మేర పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి సోమవారం అసెంబ్లీలో ఇందుకు సంబంధించిన ప్రకటన చేశారు. ఇప్పటివరకూ మొత్తం రాబడి నెలకు రూ. 30 వేలుండగా, ఈ నిర్ణయంతో రూ. 50 వేలకు చేరనుంది.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్