భారతావని

ఏప్రిల్‌ 8 జైల్‌భరోకు సంపూర్ణ మద్దతు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - చండీఘర్‌   Fri, 19 Mar 2010, IST

ధరల పెరుగుదల, ఆహార భద్రత, తదితర అంశాలపై ఏప్రిల్‌ 8న వామపక్షాలు నిర్వహించనున్న దేశవ్యాప్త జైల్‌భరోకు సిఐటియు సంపూర్ణ మద్దతు ప్రకటించింది...ఇంకా

ఆటంకాలను అధిగమించి పురోగమనం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి-చండీఘర్‌   Fri, 19 Mar 2010, IST

వివిధ ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమం పురోగమిస్తోందని సిఐటియు అఖిల భారత మహాసభల్లో రాష్ట్ర ప్రతినిధులు పేర్కొన్నారు...ఇంకా

భారత నదీ జలాల శుద్ధికి రు.33 వేల కోట్లు అవసరం

ప్రజాశక్తి ప్రతినిధి,న్యూఢిల్లీ   Fri, 19 Mar 2010, IST

భారత నదీ జలాల శుద్ధికి రు.33వేల కోట్లు అవసరం అవుతాయని జాతీయ నదుల రక్షణ ప్రణాళిక అంచనా. కాగా ఈ నిధులను జవహర్‌లాల్‌ నెహ్రూ పట్టణ నవీకరణ పథకం (జెఎన్‌యుఆర్‌ఎం) నుంచి..ఇంకా

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు పవార్‌ మద్దతు

ప్రజాశక్తి ప్రతినిధి,న్యూఢిల్లీ   Fri, 19 Mar 2010, IST

మహిళా రిజర్వేషను బిల్లుకు మద్దతు తెలియజేయడం ద్వారా ఎన్‌సిసి అధ్యక్షుడు శరద్‌ పవార్‌ అందరి ఊహాగానాలకు తెరదించారు. యుపిఎ-2లో ఎన్‌సిపి కీలక భాగస్వామిగా..ఇంకా

బెంగాల్‌ ఓటర్ల జాబితా రూపకల్పనలో భారీ అవకతవకలు

ప్రజాశక్తి ప్రతినిధి, కొల్‌కతా:   Fri, 19 Mar 2010, IST

పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుతం రూపొందుతున్న ఓటర్ల జాబితాలలో భారీ అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఛైర్మన్‌ బిమన్‌ బసు ఆందోళన వ్యక్తం చేశారు...ఇంకా

గడ్కారీ టీమ్‌పై 'షాట్‌గన్‌'

ప్రజాశక్తి ప్రతినిధి,ముంబయి   Fri, 19 Mar 2010, IST

బిజెపి అధ్యక్షుడు నితిన్‌ గడ్కారీ ఏర్పాటు చేసిన నూతన కార్యవర్గంపై ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ శత్రుఘ్న సిన్హా(షాట్‌గన్‌) నిప్పులు చెరిగారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ..ఇంకా

రెండు కోట్లు పలికిన ఎంఎఫ్‌ హుస్సేన్‌ చిత్రం

ప్రజాశక్తి ప్రతినిధి,న్యూఢిల్లీ   Fri, 19 Mar 2010, IST

ప్రముఖ చిత్రకారుడు మక్బూల్‌ ఫిదా హుస్సేన్‌ (ఎంఎఫ్‌ హుస్సేన్‌) చిత్రించిన ఒక తైలవర్ణ చిత్రం ఆన్‌లైన్‌ వేలంలో 2.01 కోట్ల రూపాయల గరిష్ట ధర పలికింది. ..ఇంకా

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్