|
రాష్ట్రంలో మోడల్ గురుకుల పాఠశాలలను నెలకొల్పే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని గిరిజన సంక్షేమశాఖ మంత్రి పసుపులేటి బాలరాజు వెల్లడించారు. ..ఇంకా |
|
వాల్తేరు డివిజన్ను ప్రత్యేక రైల్వేజోన్గా ఏర్పాటు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో కార్యకర్తలు రైల్రోకో నిర్వహించారు. ..ఇంకా |
|
హైదరాబాద్ను ఫ్రీజోన్గానే ఉంచాలని సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి జిల్లా కన్వీనర్ ఎ.కిషోర్కుమార్ డిమాండ్ చేశారు..ఇంకా |
|
అక్రమ లాకౌట్ ఎత్తివేయాలని, పాతపద్ధతిలో నడపాలని డిమాండ్ చేస్తూ కార్మికులు శుక్రవారం చిట్టివలస జ్యూట్మిల్లు మెయిన్ గేటు వద్ద పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు...ఇంకా |
|
విశాఖ కేంద్ర కారాగారంలో గురువారం మృతి చెందిన బిడ్డిగ మురళి మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించారు. ..ఇంకా |
|
సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగిన సమాచారం సంబంధిత అధికారి సరైన సమయంలో ఇవ్వకుంటే శిక్ష తప్పదని సమాచార హక్కు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి. గంగాధర్ హెచ్చరించారు...ఇంకా |
|
గోపాలపట్నం, వేపగుంట, బాజీ జంక్షన్, ఎన్ఎడి కొత్తరోడ్డు, పెందుర్తి, చినముషిడివాడ ప్రాంతాల్లోని హోటల్లో భోజనం చేసేందుకు స్థానికులు భయపడుతున్నారు...ఇంకా |
|
గాజువాక ప్రాంతం కణితిరోడ్డుపై బహిరంగంగా విక్రయిస్తున్న వ్యాపారి వద్ద నుంచి 1159 పైరసీ డివిడిలను టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు...ఇంకా |
|
అధికారుల నిర్లక్ష్యం, భద్రత లేమి వల్ల తరచూ విశాఖ సెంట్రల్జైలులో హత్యలు, పరారీ, కొట్లాట సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ..ఇంకా |