|
రాష్ట్రంలోనే మలేరియా బారిన ప్రజలు అధికంగా పడే ప్రాంతమైన విజయవాడలో దాని నివారణకు ఎటువంటి చర్యలూ తీసుకోవడంలేదు. దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటు న్నామని చెబుతున్న..ఇంకా చదవండి |
|
కావూరిపై కాంగ్రెస్ అధిష్టానం కనికరం చూపింది. అలిగిన నేతకు కేంద్రంలో పట్టం కట్టబెట్టింది. కృష్ణాజిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఏలూరు ఎంపి కావూరి సాంబశివరావుకు..ఇంకా చదవండి |
|
రాజీవ్నగర్ కట్టపై కాంగ్రెస్ 'గద్దలు' వాలిపోతున్నాయి. పేదలను పీక్కుతుంటున్నాయి. దానిని కబ్జా చేసి దండుకుంటున్నాయి. దందాలు సాగిస్తున్నాయి. ఇక్కడ నాలుగు కర్రలు పాతి, వాటికి కొన్ని..ఇంకా చదవండి |
|
నగరానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, కాంగ్రెస్ నాయకులు గోకరాజు సుబ్బరాజు (సిరీస్రాజు) భౌతికకాయాన్ని సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు హైదరాబాద్ నుండి విజయవాడ ..ఇంకా చదవండి |
|
పాఠ్యపుస్తకాల కొరత... నేలపైనే విద్యార్థులు...మధ్యాహ్న భోజనానికి వంటషెడ్లు లేక అవస్థలు...పాఠశాలల నిర్మాణాలు మధ్యలోనే నిలిపివేత... మరుగుదొడ్లు, తాగునీటి సమస్యలతో నగరపాలక సంస్థ..ఇంకా చదవండి |
|
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ సెలక్షన్కు వచ్చిన అభ్యర్థులకు సౌకర్యాలు కల్పించాలని కోరుతూ డివైఎఫ్ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సబ్కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ..ఇంకా చదవండి |
|
నగరంలో ప్రతిరోజు ఉత్పత్తి అవుతున్న చెత్తను శాస్త్రీయ పద్ధతుల్లో డిస్పోజ్ చేసేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ జిఎస్ పండాదాస్ అన్నారు. నగరంలో..ఇంకా చదవండి |
|
మంగళగిరి అమరావతి టౌన్షిప్లోని ఎసిఎ స్టేడియంలో ఈ నెల 18వ తేదీన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెంట్రల్ జోన్ రెసిడెన్షియల్ అకాడమి ప్రారంభిస్తున్నట్లు అసోసియేషన్ ప్రధాన..ఇంకా చదవండి |
|
అండర్-19 భారత జట్టులో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ) క్రీడాకారుడు రిక్కీ భూరు స్థానం సంపాదించాడు. ఈ సందర్భంగా ఎసిఎ కార్యదర్శి గోకరాజు గంగరాజు రిక్కీకి లక్ష రూపాయల నగదు పారితోషికాన్ని..ఇంకా చదవండి |
|
ప్రభుత్వ పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇంటి పనివార్లకు రక్షణ లేకుండా పోయిందని స్నేహ ఇంటి పనివార్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.ఆషాలత విమర్శించారు. మహిళలకు ఇంటా, బయటా ..ఇంకా చదవండి |