|
రాష్ట్రంలో రజకవృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకపోతే దశలవారీ ఆందోళన చేస్తామని ఆంధ్రప్రదేశ్ రజకవృత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి పి.ఆశయ్య హెచ్చరించారు...ఇంకా |
|
ఉపాధిహామీ పథకం ద్వారా పనులు కల్పించాలని కోరుతూ మండలానికి చెందిన పలువురు కూలీలు వ్యవసాయ కార్మికసంఘం ఆధ్వర్యాన శుక్రవారం స్థానిక ఎమ్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేశారు...ఇంకా |
|
రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని పట్టణంలో మంచినీటి ఎద్దడి నివారణకు రూ.25లక్షలతో ప్రణాళికలు తయారు చేశామని మున్సిపల్ ఇంజనీర్ ఉదరుభాస్కర్ చెప్పారు. ..ఇంకా |
|
పదో తరగతి విద్యార్థులు పరీక్షలంటే భయాన్ని వీడినప్పుడే మంచి ఫలితాలు సాధించగలరని డిఇఓ వై.బాలయ్య అన్నారు...ఇంకా |
|
అంతరిక్షంలో సైతం నివాసం ఏర్పర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న నేటి రోజుల్లో కూడా ప్రజలను మూఢ నమ్మకాల భయం వీడలేదు...ఇంకా |
|
జిల్లాలో జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో శుక్రవారం ఐదుగురు విద్యార్థులు మాస్కాపీయింగ్కు పాల్పడుతూ డిబార్ అయ్యారు...ఇంకా |
|
మండలంలోని రావికోనబట్టి వలసకు చెందిన కె.ముకరమ్మ గిరిజన మహిళను చిల్లంగి నెపంతో గ్రామస్తులు మంగళవారం రాత్రి వేధించారు. ..ఇంకా |
|
'మూలిగేనక్కపై తాటిపండుపడ్డ చందాన' రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక దీనస్థితి సంక్షేమం, అభివృద్ధి పథకాలపై పడింది...ఇంకా |
|
మండలంలో రెవెన్యూ రికార్డులు అస్తవ్యస్తంగా ఉండడంతో కబ్జా దారులు ప్రభుత్వ భూములను అప్పనంగా ఆక్రమించుకునేందుకు అవకాశం కలుగుతోంది...ఇంకా |
|
జిల్లాలో 557.25హెక్టార్ల విస్తీర్ణంలో 325 అధికారిక క్వారీలు ఉన్నాయి. అనధికారికంగా క్వారీలు కూడా వందల్లోనే ఉన్నాయి...ఇంకా |