ప్రజాశక్తి – అన్నవరం
అన్నవరం సత్యనా రాయణ స్వామికి దాత వెండి ఆభర ణాలను బహుకరించారు. గురువారం రాజమహేం ద్రవరంకు చెందిన జిఆర్టి. ఓంప్రకాష్ స్వామివారికి వైదిక పూజలు నిర్వహించేందుకు అవసరమైన కేజీ బరువు గల వెండి ఆభరణాలను దేవస్థానం అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా అన్నవరం దేవస్థానం అధికారులు దాతకు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.