శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియ

శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియ

శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియప్రాజాశక్తి-తిరుమల: తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీనటి శ్రియా దర్శించుకుంది. ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని, హుండీలో కానుకలు సమర్పించి శ్రియా మొక్కుల చెల్లించుకుంది. ఈసందర్భంగా ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన అందాలనటి శ్రియా తో పలువురు ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు.

➡️