విరాళం అందజేత

Nov 28,2023 20:54
విరాళం ఇస్తున్న బొగ్గవరపు బ్రదర్స్‌

విరాళం ఇస్తున్న బొగ్గవరపు బ్రదర్స్‌
విరాళం అందజేత
ప్రజాశక్తి-కందుకూరు : కనిగిరి రోడ్డులోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం వెనక కార్తీక మాసంలో మాలధారణ స్వాముల అన్న ప్రసాద వితరణ కోసం శ్రీ అయ్యప్ప స్వామి సేవా సంఘం ఆధ్వర్యంలో నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణానికి దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. మంగళవారం కీర్తిశేషులు బొగ్గవరపు శ్రీనివాసుల శ్రేష్ఠి జ్ఞాపకార్థం వారి కుమారులు బొగ్గవరపు వెంకట సత్యనారాయణ, రమేష్‌ దంపతులు రూ 1,11,116లు శ్రీ అయ్యప్ప స్వామి సేవా సంఘం సభ్యులకు అందజేశారు. అయ్యప్ప స్వామి సేవా సంఘం సభ్యులు కాటా చెంచురామయ్య, నల్లబోతుల మురళి, దాసరి శ్రీనివాసులు, మాదాల వెంకటేశ్వర్లు,ఉన్నం వీరాస్వామి, ఇస్కాల వెంకట నరసింహం ఉన్నారు.

➡️