ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు : చింతామోహన్‌

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు : చింతామోహన్‌

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు : చింతామోహన్‌ప్రజాశక్తి – గూడూరు టౌన్‌ ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కుః అని రాబోవు రోజుల్వో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌కు డిపాజిట్లు సైతం రావని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్‌ అన్నారు.గూడూరు పాత బస్టాండ్‌లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఃప్రత్యేక హోదా..ఆంధ్రుల హక్కుః అంటూ నినదించారు. అంగన్‌వాడీ, మున్సిపల్‌ కార్మికులు అందరూ సమ్మెబాట పట్టారని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ఆందోళన ప్రదేశ్‌గా మారిందన్నారు. డబ్బు ఇస్తేనే ఈ ప్రభుత్వంలోపనులు జరుగుతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని, రాష్ట్రానికి రపత్యేక హోదా కాంగ్రెస్‌తోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పంటా శ్రీనివాసులురెడ్డి, పుల్లా చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

➡️