ప్రతిభ కనబరిచిన గురజాడ పాఠశాల విద్యార్దులు

Nov 24,2023 15:47 #Vizianagaram

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : బాలలు దినోత్సవం సందర్భంగా జిల్లా గురజాడ గ్రంధాలయం వారు నిర్వహించిన నృత్యం,డ్రాయింగ్,చిత్రలేఖనం, వ్యకృత్వ పోటీలు,వ్యాసరచన,క్విజ్ పోటీలు లో 5 ప్రథమ,2 ద్వితీయ,3 తృతీయ బహుమతులు గెల్చుకున్నారు. సత్య సాయి కమిటీ వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో గురజాడ పాఠశాల విద్యార్దులు 2 ప్రథమ,2 ద్వితీయ,2 తృతీయ బహుమతులు గెల్చుకున్నారు. అదే విధంగా యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీలు రెండు ద్వితీయ బహుమతులు గెల్చుకున్నారు. విద్యార్దులను పాఠశాల కరస్పాండెంట్ స్వరూప, ప్రధానోపద్యాయులు పి.శేఖర్ లు అభినందించారు.

➡️