డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌గా రవీంద్ర నాయక్‌

అమరావతి: డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌గా డాక్టర్‌ రవీంద్ర నాయక్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు డీహెచ్‌గా కొనసాగిన గడల శ్రీనివాసరావును ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ క్రమంలో ఆయన విధుల నుంచి రిలీవ్‌ అయ్యారు. కొత్త డీహెచ్‌గా రవీంద్ర నాయక్‌ బాధ్యతలు స్వీకరించారు. అలాగే డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌గా రమేశ్‌రెడ్డి స్థానంలో త్రివేణిని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

➡️