ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా) : కృష్ణాజిల్లా నూతన ఎస్పీ గా అద్నాన్ నయీం అస్మి బుధవారం ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల భద్రతకు మొదటి ప్రాధన్యత ఇస్తామని స్పష్టం చేశారు.