తిరుమల: శ్రీవారి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచివున్నట్లు టిటిడి అధికారులు తెలిపారు. శ్రీవారి ...Readmore
ప్రకాశం : తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే టైమొచ్చిందని సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. రైతు సమస్యల పరిష్కారానికి చొరవ చూపడమే తన లక్ష్యమని లక్ష్మీనారాయణ ...Readmore
ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాపు కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తుల గడువును మే 10 వరకు పొడిగించినట్టు ఆ కార్పొరేషన్ ఎండి కోట్ల శివశంకరరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాపు, బలిజ, ఒంటరి, తెలగ ...Readmore
ముంబయి : దేశంలోనే రెండో అతిపెద్ద ప్రయివేటు రంగ విత్త సంస్థ యాక్సిస్ బ్యాంకు ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా భారీ నష్టాలను మూటగట్టుకుంది. 2018 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రూ.2,188.74 కోట్ల నష్టాలు ...Readmore
ముంబై: బ్యాంకుల ఖాతాలకు ఆధార్ లింక్ చేసుకునే గడువును పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇండస్ట్రీ అసోచామ్ కోరింది. పీఎన్బీ స్కాం కారణంగా ఖాతాదారుల్లో ఆందోళన మొదలైంది. ఈ కారణంగా ఆధార్ అనుసంధానం గడువును పెంచాలని కేంద్రానికి ...Readmore
అమరావతి: రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన విభజన హామీల అమలుపై మేం కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజారపు రామ్మోహన్నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం అమరావతిలో జరిగిన టిడిపి ...Readmore
ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు దావోస్ సదస్సుకు ప్రత్యేక ఆహ్వానం అందిందని ప్రభుత్వ సలహాదారు పకరాల ప్రభాకర్ తెలిపారు. ఈసారి 25 ముఖ్యమైన ద్వైపాక్షిక సమావేశాలు ఉన్నాయన్నారు. గ్లోబల్ ...Readmore