ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : విశాఖలోని ఉషోదయ జంక్షన్ వద్ద రోడ్డుకి ఇరువైపులా ఉన్న బడ్డీలను ఎంపీపీ పోలీసులు సమక్షంలో టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. ఈ చర్యలను స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. https://prajasakti.com/wp-content/uploads/2024/01/visakha.mp4