శ్రవన్ దర్శకత్వంలో సీరత్ కపూర్, జేడీ చక్రవర్తి, నరేశ్ అగస్త్య లీడ్ రోల్స్లో చిత్రం తెరకెక్కుతోంది. సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ చిత్రాన్ని మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. షీనా చోహాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ డెబ్యూ ఇస్తోంది. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.