ఏపీలో ఎన్నికల సన్నద్ధతపై రెండో రోజు ఈసీ సమీక్ష

Dec 23,2023 12:13 #Election Commission

ప్రజాశక్తి-విజయవాడ: విజయవాడలోని నోవాటెల్‌ హోటల్‌లో రెండో రోజు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2024, ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై ఈసీ సమీక్ష నిర్వహిస్తోంది. తొలి రోజు శుక్రవారం 18 జిల్లాలపై సమీక్ష పూర్తికాగా.. ఇవాళ మరో 8 జిల్లాలపై ఈసీ బృందం సమీక్షిస్తోంది. రాష్ట్ర ఎన్నికల అధికారులు, ఎస్పీలు, కలెక్టర్లతో బందం చర్చలు జరుపుతోంది. శనివారం మధ్యాహ్నం సీఎస్‌, డీజీపీ, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఈసీ బందం ప్రత్యేకంగా భేటీ కానుంది.

➡️