బద్వేల్‌లో అల్లరిమూకల గొడవ.. ఇద్దరు మృతి

Jan 4,2024 13:20 #death, #Kadapa

ప్రజాశక్తి-కడప : బద్వేల్‌ పట్టణంలో అల్లరిమూకల గొడవలో ఇద్దరు యువకలు మతి చెందారు. మతులు ప్రశాంత్‌, సాయి కుమార్‌గా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి.. పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దార్యప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.

➡️