ప్రజాశక్తి-పెరవలి(తూర్పుగోదావరి జిల్లా): విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో 20వ తేదీన జరుగు యువగళం ముగింపు సభ విశాఖ దక్షిణ నియోజకవర్గం ముగింపు సభకు పరిశీలకులుగా వెళ్లిన నిడదవోలు నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే బూరుగపల్లి శేషారావు విశాఖ దక్షిణం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జన సమీకరణ ఏర్పాట్లు పై ఇంఛార్జి గండి బాబ్జీతో కలిసి తెలుగుదేశం, జనసేన పార్టీల డివిజన్ ఇంఛార్జిల రౌండ్ టేబుల్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి యువగళం ముగింపు సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చినట్టు ఆయన తెలిపారు.