వ్యవసాయ శాస్ర్తవేత్తల పరిశీలన

Dec 7,2023 23:34

ప్రజాశక్తి – అమర్తలూరు (చెరుకుపల్లి)
మండలంలోని వివిధ గ్రామాల్లో ఏడిఏ, డాట్ శాస్త్రవేత్తల బృందం పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. తురుమెళ్ళ, ఇంటూరు, మోపర్రు గ్రామాలలో పర్యటించి దెబ్బతిన్న వరిని పరిశీలించారు. కార్యక్రమంలో బాపట్ల ఏడిఏ, డాక్టర్ ఓబయ్య, డాక్టర్ రాధాకృష్ణ, ఎఒ ఉయ్యూరు లోకేశ్వరి పాల్గొన్నారు.

➡️