రాయలసీమ జిల్లాల్లో నిర్వహిస్తున్న మట్కా కేంద్రాలపై అనంతపురం ఒకటవ పట్టణ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇద్దరు ప్రధాన మట్కా నిర్వాహకులతో పాటు 20 మంది మట్కా బీటర్లను పోలీసులు అరెస్టు చేశారు. ...Readmore
రాంచీ : పిల్లలను విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై జార్ఖండ్లోని కేసులో నిర్మల హృదయ భవన్ ఇన్చార్జితో పాటు మరో ఇద్దరు సిబ్బందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆశ్రమాన్ని మూసివేసినట్లు రాంచీ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(...Readmore
న్యూఢిల్లీ : ప్రముఖ షెటిల్ క్రీడాకారిణి సైనా సెహ్వాల్ కామన్వెల్త్ గేమ్స్ నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జట్టు అధికారిగా తన తండ్రిని తనతోపాటు కామన్వెల్త్ క్రీడాగ్రామంలోకి అనుమతించకపోవడంపై తీవ్ర అసంత అప్తిని...Readmore