పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు మండలం చిక్కాలలోని శివాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం ఏర్పాటు విషయంలో టిడిపి, వైసిపి నాయకుల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో ఆ గ్రామంలో 144 సెక్షన్ ...Readmore
వేమూరు నియోజకవర్గా నికి చెందిన టిడిపి నాయకులతో మంత్రి నక్కా ఆనందబాబు సమావేశం.. - ఈనెల 30 వతేదీన నెల్లూరు లో జరిగే దళిత తేజం- తెలుగుదేశం బహిరంగ సభ విజయవంతంపై చర్చ.....Readmore
విజయవాడ : నగరంలోని సివిల్స్ సప్లర్సు ఆఫీస్ లిఫ్ట్లో టిడిపి నేతలు బుద్ధా రాజశేఖర్రెడ్డి, మీనాక్షి నాయుడు చిక్కుకుపోయారు. 15 నిమిషాల పాటు లిఫ్ట్లోనే ఉండిపోయారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరు నేతలను లిఫ్ట్లో ...Readmore
విజయవాడ : పెట్రోల్, డీజల్ ధరలను తగ్గించాలని కోరుతూ వామపక్షల ఆద్వర్యంలో విజయవాడ పాత బస్స్టాండ్ దగ్గర రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోలో ...Readmore
2017 అక్టోబర్తో ముగిసిన 10వ వేతన సవరణ ఒప్పంద స్థానంలో నూతన ఒప్పందం చేయాలని, సముచితమైన వేతన పెంపుదల జరగాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ (యుఎఫ్బియు) పిలుపు ...Readmore
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్ణాటకకు చెందిన తమ పార్టీ సీనియర్ నేతలతో సమావేశమవడానికి నిరాకరించారు. సిద్దరామ్య, డికె శివకుమార్, జి పరమేశ్వర దేశ రాజధానికి వచ్చి రాహుల్తో ...Readmore
హైదరాబాద్ : రాజ్ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా, ...Readmore