ప్రజాశక్తి – ఇంకొల్లు రూరల్
సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రకాశం, బాపట్ల జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు
మండలంలోని వంకాయలపాడు శ్రీ సాయిరాం గురుకుల పాఠశాల ఆవరణలో కోలాహలంగా ప్రారంభమయ్యాయి. పోటీల్లో 20జట్లు పాల్గొన్నాయి. విజేతలకు ఆదర్శ స్కూల్ కరస్పాండెంట్ తోటకూర విజయభాస్కర్ బహుమతులు అందజేశారు. హై స్కూల్ స్థాయిలో కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కుర్ర భాస్కరరావు పోటీలను ప్రారంభించారు.