ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో శాసనసభ, పార్లమెంటు ఎన్నికల పోలింగు మే 13న జరగనుంది. ఎన్నికల్లో ప్రతిఒక్కరూ పాల్గొనేందుకు వీలుగా పోలింగ్ రోజు ప్రభుత్వం సాధారణ సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం జిఓ ఆర్టి నెంబరు 630ను విడుదల చేసింది.