వాస్తవాలు దాచారు : ఎపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జంగా గౌతమ్‌

‘గవర్నర్‌ ప్రసంగంలో రాష్ట్ర అభివృద్ది అజెండాలేదు. సంక్షేమం గురించి మాత్రమే ప్రస్తావించారు. అప్పుల గురించి ప్రజలకు తెలియకుండా ప్రభుత్వం వాస్తవాలు దాచింది. బలహీన వర్గాలకు అందుతున్న సంక్షేమం గురించి చెబుతున్నారనే తప్ప బలహీన వర్గాల అభివృద్ది గురించి ప్రస్తావించడం లేదు.’ – ఎపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జంగా గౌతమ్‌

➡️