కోల్కతా : జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్ఆర్సి), పౌరసత్వ (సవరణ) బిల్లు (సిఎబి) ఒకే నాణానికి రెండు ముఖాల వంటివని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ వాటిని కడదాకా ...Readmore
వాషింగ్టన్ : అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి నిధులను పొందడంలో భారత్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ విడత తమకు కేటాయించే నిధుల కోటాను పెంచాలన్న భారత్ డిమాండ్కు ఆశించిన స్థాయిలో మద్దతు రాలేదు. దీనిపై ...Readmore
India faces setback in IMF అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి నిధులను పొందడంలో భారత్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ విడత తమకు కేటాయించే నిధుల కోటాను పెంచాలన్న భారత్ డిమాండ్కు ఆశించిన స్థాయిలో మద్దతు రాలేదు. దీనిపై భారత్ తీవ్ర...Readmore
లండన్/ఇస్లామాబాద్ : హైదరాబాద్ నిజాంకు చెందిన ఏడు దశాబ్ధాల నాటి ఒక కేసులో పాకిస్తాన్కు ఎదురుదెబ్బ తగిలింది. 3.5 కోట్ల పౌండ్ల (306 కోట్ల రూపాయలు)విలువైన మొత్తానికి సంబంధించి వారసులు ఎవరన్నది తేల్చడానికి ...Readmore
శ్రీలంక: ఐసిస్ భావజాల కార్యక్రమాలను ప్రసారం చేస్తోందంటూ ఇస్లాం మతబోధకుడు జకీర్ నాయక్ పీస్ టీవీపై శ్రీలంక ప్రభుత్వం కొరడా ఝళిపించింది. కార్యక్రమాల ద్వారా యువతను ఉగ్రవాదంపై ఆకర్షిస్తోందంటూ చానల్ను ...Readmore
అంకారా : టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ నేతృత్వంలోని అధికార జస్టిస్ అండ్ డెవలెప్మెంట్ పార్టీ (ఎకెపి)కి స్థానిక ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలింది. రాజధాని అంకారా, ఇస్తాంబుల్, అంతల్యా నగరాలకు చెందిన ...Readmore
బెంగళూరు : కర్ణాటకలో బిజెపి నేతల ఆడియో టేపుల వ్యవహారంతో రాజకీయాల్లో సంక్షోభం నెలకొనగా, బిజెపి ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడ వాయిస్ గా భావిస్తున్న ...Readmore