ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన నాటి నుంచి రాష్ట్ర రాజకీయాలు పూటకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ భరితంగా మారుతున్నాయి. ప్రత్యేక హోదా, విభజన హామీలు ఒక్కసారిగా తెర మీదకు వచ్చాయి. 'ప్రత్యేక హోదా ...Readmore
ప్రజల దృష్టి మరల్చేందుకు రాజీనామాలంటూ జగన్ కొత్త నాటకానికి తెరలేపారని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. రాజీనామా చేస్తానని జగన్ చెప్పడం ఇదేం కొత్తకాదన్నారు. గతంలోనూ ఇలాంటి ప్రకటనలు చేశారని, అసలు రాజీనామా చేయాలని ...Readmore
ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, సింహాచలం దేవస్థానం సంయుక్త సౌజన్యంతో ఉభయ తెలుగు రాష్ట్రాల పౌరాణిక పద్య నాటక పోటీలు నవంబరు 11 - 13 తేదీల్లో మూడు రోజులపాటు విశాఖపట్నం కళాభారతిలో ఘనంగా జరిగాయి. మాజీ ఎంపీ ప...Readmore