తిరుపతి : తిరుపతి జీవకోనలో సిపిఐ ఎన్నికల ప్రచారం సోమవారం నుండి ప్రారంభమయ్యింది. ఇండియా కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి మురళిని గెలిపించాలని నేతలు కోరారు. ఈ ప్రచారంలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల నేతలు పాల్గొన్నారు.