వేంకటేశ్వరుడిని దర్శించుకున్న రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి

తిరుపతి : తిరుమల వేంకటేశ్వరుడిని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా దంపతులు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. వేదపండితులు సాదర స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలను, ఆశీర్వచనాలను అందజేశారు.

➡️