బెయిల్‌ రద్దు పిటిషన్‌ : జగన్‌, సిబిఐ సహా ప్రతివాదులందరికీ నోటీసులు

pile on supreme court

అమరావతి : ఎపి సిఎం జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలంటూ … ఎంపి రఘురామకృష్ణ రాజు వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జగన్‌, సిబిఐ సహా ప్రతివాదులందరికీ కోర్టు నోటీసులిచ్చింది. ఇప్పుడే బెయిల్‌ రద్దు చేయాలా ? అని ధర్మాసనం ప్రశ్నించింది. నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియ చేపట్టాలని రఘురామ న్యాయవాది కోర్టును కోరారు. ఇప్పటికే విచారణను హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి మార్చాలని రఘురామ పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌ను జత చేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.

➡️