అనారోగ్యంతో అటెండర్ మృతి

Nov 23,2023 11:52 #Kurnool
atender died

ప్రజాశక్తి-మద్దికేర : మద్దికేర మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో వర్కర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి బండారు రామాంజనేయులు (58) అనారోగ్యంతో బుధవారం మరణించారు. విషయం తెలుసుకున్న జెడ్పిటిసి మురళీధర్ రెడ్డి, ఎంపీపీ అనిత యాదవ్,ముష్టురు రామాంజనేయులు, బీసీ సెల్ కృష్ణయ్య, ఎంపీటీసీలు, ఎంపీడీవో నరసింహమూర్తి, ఈవో ఆర్ డి మద్దిలేటి ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

➡️