తోట విజయానికి కృషి

Mar 17,2024 11:06 #East Godavari

ప్రజాశక్తి-మండపేట : మండపేట నియోజకవర్గ వైసిపి పార్టీ అభ్యర్థిగా తోట త్రిమూర్తులను ఆ పార్టీ అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో అర్తమూరు వైసీపీ నాయకులు
గొలుగూరి విజయభాస్కర్ రెడ్డి, సందీప్ రెడ్డి, చిర్ల జయరామ్ రెడ్డి తదితరులు తోట త్రిమూర్తులను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి స్వీట్ తినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తోటను అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు తామంతా కృషి చేస్తామన్నారు.

➡️