బస్సు కారు ఢీకొని మహిళా మృతి

Jan 26,2024 15:50 #Tirupati
woman death in road accident

ఇద్దరికీ తీవ్ర గాయాలు 

ప్రజాశక్తి – పుత్తూరు టౌన్ : బస్సు కారు ఢీకొని మహిళ మృతి చెందింది మరో కొంత మందికి గాయాలు అయ్యాయి స్థానికులు కథను మేరకు వివరాలు. మహారాష్ట్ర చెందిన  టూర్ బస్సు రామేశ్వరం వెళుతున్న బస్సు  తమిళనాడుకు చెందిన కారును వేపగుంట క్రాస్ మలుపు వద్ద ఢీకొనడంతో మహిళ తులసి బాయ్ (55) మృతి చెందింది. మరో కొంతమందికి గాయాలవడంతో అయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకొన పోలీసులు గాయపడిన వారిని పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  మృతిదేహాన్ని శవ పరీక్షలకు  ప్రభుత్వాసుపత్రికి తరలించడం జరిగింది.

➡️