ఓటు వేసి ఆదరించండి : నరేంద్ర వర్మ

Feb 8,2024 00:16

ప్రజాశక్తి – బాపట్ల
ఒకసారి ఓటెయ్యండి. టిడిపిని ఆదరించండని టిడిపి ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్ర వర్మ మండలంలోని ముత్తాయపాలెంలో బుధవారం టిడిపి, జనసేన నాయకులతో కలిసి ఇంటింటికి టిడిపి, మీ మాట – నా బాట కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముత్తాయపాలెం సెంటర్లో టిడిపి పతాకాన్ని ఆవిష్కరించారు.

➡️