గన్నవరం : గన్నవరం నియోజకవర్గ వైసిపి అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ శనివారంనాడు పలు ప్రాంతాల్లో తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మదర్ థెరిస్సా కాలనీ నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసిపి సచివాలయ కన్వీనర్ షేక్ దాదా, వైసిపి నాయకులు, కార్యర్తలు పాల్గన్నారు.