అమరావతి : అగ్రిగోల్డ్ కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఏ-25 జొన్న విత్తుల దుర్గా ప్రసాద్, ఆడిటర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈకేసుకు సంబంధించి ...Readmore
అమరావతిః గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద నర్సుపై అత్యాచారం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనలో నిందితులు ఆత్మకూరు గ్రామానికి చెందిన రాఘవయ్య, ఇండ్ల శ్రీనివాస్లుగా గుర్తించారు. ప్రియుడుతో ...Readmore
కూలి రేట్ల పెంపుదల కోరుతూ ముఠా కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యాన విజయవాడలో ముఠా కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం రెండో రోజుకు చేరుకుంది. వన్టౌన్ చిత్తూరి కాంప్లెక్స్ వద్ద సమ్మె చేస్తున్న ...Readmore
అనంతపురం జిల్లా పెనుకొండ మండల పరిధిలోని గుట్టూరు జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని కారు ఢకొీని ఇద్దరు మృతిచెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు మునిమడుగు గ్రామానికి ...Readmore
ప్రపంచానికే సేవలందించే స్థాయికి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తామని సిఎం చంద్రబాబు పేర్కొన్నారు. గుంటూరు విద్యానగర్లో ఏర్పాటు చేసిన వేద ఐఐటి అండ్ ఇన్వేకాస్ భవనాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో కలిసి సిఎం చంద్ర...Readmore
రాష్ట్రంలో పాఠశాలలకు మరో రెండు రోజుల పాటు విద్యాశాఖ సెలవులు పొడిగించింది. తీవ్ర ఉష్ణోగ్రతల దృష్ట్యా శుక్ర, శని వారాల్లో కూడా సెలవులు ఇస్తున్నట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో ...Readmore
మొగల్రాజపురం (విజయవాడ) : సిసి కెమెరాలు లేని అపార్టుమెంట్లను లక్ష్యంగా చేసుకుని పగటి సమయాల్లో తాళాలేసి ఉన్న ఇళ్లలో హైటెక్ దొంగతనాలు చేసే ఇద్దరు అంతర్ రాష్ట్ర నేరస్తులను అరెస్టు చేసి వారి నుండి 16 కేసుల్లో సుమారు రూ. 90...Readmore