పశ్చిమగోదావరిజిల్లా జీలుగుమిల్లి మండలం వంకావారి గూడెం రమణక్క పేటకు చెందిన గిరిజనులపై జంగారెడ్డిగూడెం సబ్డివిజన్ పోలీసులు ఈ నెల 24న దౌర్జన్యం చేసి అక్రమ కేసులు బనాయించడాన్ని గిరిజనసంఘం రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈ మేరకు ...Readmore
గోదావరిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పడవ, బోటు, లాంచీ ప్రమాదాలు లంకవాసులు, పర్యాటకులు, గిరిజనులను భయపెడుతున్నాయి. గోదావరిలో ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు ...Readmore
'1927 అటవీ చట్టాని'కి మోడీ ప్రభుత్వం చేస్తున్న సవరణల ఫలితంగా ఆదివాసీల భూమి అన్యాక్రాంతం కాబోతోంది. రిజర్వు అడవులు, రక్షిత అడవులు, సామాజిక అడవులతోపాటు 'వాణిజ్య అడవులనే' కేటగిరీని మోడీ ప్రభుత్వం ఈ చట్టంలో సృష్టించింది. ...Readmore
The murder of two tribesmen ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు అతికిరాతకంగా హత్య చేశారు. ఆంధ్రా, ఒడిషా సరిహద్దు ప్రాంతమైన విశాఖ మన్యంలోని చింతపల్లి మండలం వీరవరం గ్రామానికి చెందిన గెమ్మెల భాస్కరరావు(42), పాంగి సత్తిబాబు(33) అనే ఇద్...Readmore
Tribes should be given rails-CPM విజయనగరం: గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వాలని, పట్టాలు ఇచ్చినవన్నీ ఆన్లైన్ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీరాంమూర్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం సిపిఎం, గిరిజన సంఘ నాయకుల ఆధ...Readmore
న్యూఢిల్లీ: అటవీ భూములపై హక్కులు కోల్పోయిన ఆదివాసీలు, అటవీ ప్రాంత వాసుల విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక రూపంలో తెలియచేయాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. తమ అటవీ ...Readmore
ముంబయి : అహ్మదాబాద్, ముంబయి మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం శివార్లలోని విక్రోలిలోని తమ భూమిని సేకరించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను సవాలు చేస్తూ గ్రోదెజ్ గ్రూపు బాంబే హైకోర్టుకు వెళ్ళింది. తమ సంస్థ గోద్రెజ్ కనస్ట్రక్షన్కి చ...Readmore