దేశంలోనే అత్యున్నత వైద్య విజ్ఞాన సంస్థగా స్విమ్స్ను తీర్చిదిద్దేందుకు టిటిడి నుంచి సంపూర్ణ సహకారమందిస్తామని టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని అన్నారు. బుధ వారం సచివాలయంలో స్విమ్స్...Readmore
న్యూఢిల్లీ : ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే రాజకీయ శక్తులన్నిటినీ ఒకే గాటన కట్టి వ్యతిరేకిస్తూ వచ్చిన మావోయిస్టులు దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిస్థితుల్లో తమ వైఖరిని మార్చుకుంటున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. 'మతో...Readmore
శ్రీకాకుళం : బూర్జ మండలంలో వరద నీరు వలన పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ కి వైసిపి చింతాడ రవికుమార్ విజ్ఞప్తి చేశారు. సోమవారం చింతాడ రవికుమార్ మాట్లాడుతూ.. బూర్జ మండలంలో 750 ఎకరాలకు ...Readmore
తెలంగాణ బంద్కు మద్దతుగా శనివారం ఎపిలోని ఆర్టీసి కార్మికులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి శనివారం విధులకు హాజరుకానున్నట్లు ఎపిఎస్ ఆర్టీసి కార్మిక సంఘాల జెఎసి కన్వీనర్ పలిశెట్టి దామోదరరావు, కో-కన్వీనర్లు సిహెచ్ సుందరయ్య, వి వరహాల ...Readmore
న్యూఢిల్లీ : బ్యాంకుల విలీనంపై కేంద్ర తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి నిరసనగా ఈ నెల 22న దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు చేపడుతున్న సమ్మెకు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు) తమ పూర్తి మద్దతు ప్రకటించింది. ప్రభుత...Readmore
తెలంగాణ ఆర్టీసి కార్మికుల సమ్మెకు మద్దతుగా ఎస్డబ్ల్యూఎఫ్, సిఐటియు, ఐఎఫ్టియు ఇతర కార్మిక సంఘాల ఆధ్యరంలో విజయవాడ పండిట్ నెహ్రూ బస్స్టేషన్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నానుద్దేశించి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ...Readmore
హైదరాబాద్ : ఆసరా లబ్దిదారుల కోసం ఏర్పాటు చేసిన వెబ్ సైట్, కాల్ సెంటరును రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. లబ్ధిదారుల సమస్యలు తెలుసుకోవడానికి, సలహాలు, ఫిర్యాదులు స్వీకరించడానికి ...Readmore