యర్రగుంట్ల రూరల్ (కడప) : వడదెబ్బతో వృద్ధుడు మృతి చెందిన ఘటన స్థానిక హనుమన్ గుత్తి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. మధిరేపల్లిలో రైతు కూలీగా పని చేస్తున్న నరసింహులు (62) కు ...Readmore
కడప : వడదెబ్బ తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటన జమ్మలమడుగులో చోటు చేసుకుంది. జమ్మలమడుగు మండలం, ఎస్పివి కోటర్స్లో నివసిస్తూ.. రజక వృత్తి ...Readmore
ఐ పోలవరం (తూర్పు గోదావరి) : వడగాల్పుకు వృద్ధుడు మృతి చెందిన ఘటన బుధవారం పాత ఇంజరం గ్రామంలో చోటు చేసుకుంది. పాత ఇంజరం గ్రామానికి చెందిన కాశి మోషే (60) అనే వృద్ధుడు బుధవారం ఉదయం బయటకు వెళ్లి, తిరిగి ఇంటికి ...Readmore
అమరావతి: రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. మే నెల రాకుండానే ఎండలు మండుతున్నాయి. ఒకపక్క శ్రీరామనవమి మరోపక్క అంబేద్కర్ జయంతి నేపథ్యంలో ఆదివారం కావడంతో ఉదయం రహదారులు రద్దీగా ఉన్న మధ్యాహ్నం నుంచి ఎండ ...Readmore
రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారంనాటి ఎండలకు కృష్ణాజిల్లాలో నలుగురు మృతి చెందారు. నేడు కూడా కోస్తాలోని అన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వేడి గాలులు ప్రభావం చూపిస్తాయని హైదరాబాద్ వాతావరణ ...Readmore
విశాఖ నగరానికి చెందిన సాగర్ గుప్తా(12) అనే బాలుడు వడదెబ్బకు బలయ్యాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. చినవాల్తేరులోని నేతాజీ వీధిలోని కొటక్స్కూల్లో సాగర్ గుప్తా ఆరోతరగతి చదువుతున్నాడు. శని, ఆదివారాలు పాఠశాలకు ...Readmore
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయన్న చల్లని కబురు అందినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్ర ఉక్కబోత, వడగాడ్పులు అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. శ్రీకాకుళం, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, ...Readmore