ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మిచౌంగ్ తుపాను నేపథ్యంలో రైల్వే ప్రయాణికులకు మెరుగైన సమాచారం అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే పలు స్టేషన్లలో హెల్ప్లైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఆయా సెంటర్ల హెల్ప్లైన్ నెంబర్లను సోమవారం విడుదల చేసింది.
అనకాపల్లి: 08924-221698,
తుని:08854-252172,
సామర్లకోట:08842-327010,
రాజమండ్రి: 08832-420541,
తాడేపల్లిగూడెం:08818-226162,
ఏలూరు :08812-232267,
భీమవరం టౌన్:08816-230098, 7815909402,
విజయవాడ: 08862-571244,
తెనాలి:08644-227600,
బాపట్ల:08643-222178,
ఒంగోలు:08592-28036,
నెల్లూరు:0861-345863,
గూడూరు:08624-250795, 7815909300,
కాకినాడ టౌన్:08842-37427,
గుంటూరు:9701379072,
రేపల్లె:7093998699,
కర్నూలు సిటీ:08518220110,
తిరుపతి:7815915571,
రేణిగుంట:9493548008ను కేటాయించారు. వీటితోపాటు కమర్షియల్ కంట్రోల్ పాయింట్ను సికింద్రాబాద్లో ఏర్పాటుచేశారు.
సికింద్రాబాద్ :0402780112,
హైదరాబాద్ :9676904334,
కాచిగూడ: 040-27784453,
కాజీపేట: 0870-2576430,
ఖమ్మం: 7815955306 నెంబర్లను సమాచారం కోసం సంద్రించవచ్చని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.