ఆరోబింద్ సహకారంతో సామాజిక భవనం

Feb 19,2024 14:32 #anakapalle district
Social Building in collaboration with Aurobind

ప్రారంభించిన మంత్రి అమర్నాథ్
ప్రజాశక్తి – కశింకోట : కశింకోట మండలం  ఉగ్గినిపాలెము  గ్రామంలో ఆరోబింద్ ఫౌండేషన్ సహకారంతో  బహుళ  సామాజిక భవనాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాఖ మంత్రి అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పట్టణ ప్రాంతాలకు అతీతంగా గ్రామములో  శుభ కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి అని అన్నారు. ఇందుకు అవసరమైన నిధులు మంజూరు చేసిన అరోబిధ్ యాజమాన్యం  అబినందిచారు. ఈ  కార్యక్రమము లో ఎంపీపీ కలగా లక్ష్మి గున్నయ్య నాయడు ఆధ్యర్యంలో జరిగింది. ఈ ప్రారంభానికి పార్లమెటు సభ్యులు డాక్టర్ సత్యవతి అనకాపల్లి వైఎస్సార్ పార్టీ సమ్వయకర్త మలసాల  భరత్ కుమార్ అరోబిందో యాజమాన్యం  నిత్యానంద రెడ్డి , శరత్ చంద్ర రెడ్డి , మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్ల విల్ల శ్రీనివాసరావు, మలసాల కిషోర్ , మండల ఉపాధ్యక్షులు నమ్మి మీనా గణేష్  పాలుగున్నారు.

➡️